Friday 9 September 2011

nimajjananiki patista arpatlu(నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు)

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనానికి పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు డిజీపీ దినేశ్ ప్రకటించారు. చార్మినార్, హుస్సేన్‌సాగర్, మొజాంజాహి మార్కెట్ తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించినట్లు నగర కమిషనర్ ఏకేఖాన్ తెలిపారు. నిమజ్జనం ప్రశాంతంగా జరుగటానికి ప్రజలు సహకరించాలని కోరారు.

No comments:

Post a Comment