Thursday 15 September 2011

thwaralone telangana parishkaram(pradhani)(త్వరలోనే తెలంగాణ పరిష్కారం: ప్రధాని)

న్యూఢిల్లీ: త్వరలోనే తెలంగాణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రధానమంత్రి మన్మోహన్ హామీ ఇచ్చారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలిపారు. గురువారం ప్రధానితో సమావేశమయిన టీకాంగ్రెస్ నేతలకు ప్రధాని హామీ ఇచ్చారని టీజేఏసీ నేతలు తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న సకలజనులసమ్మె నివేదికలు ప్రతిరోజు వస్తున్నాయన్నాయని ప్రధాని తెలిపారన్నారు.

No comments:

Post a Comment