Tuesday 1 March 2011

telangana raithula voice

రైతే రాజు అన్నారు పెద్దలు.
కాని మన తెలంగాణా రైతులు ఆత్మహత్యలతో , కడుపు మంటలతో బ్రతుకుతున్నారు.
మన రైతులు ఆకలి చావులలో రాజులూ గా మిగిలారు.
మనం రాజులం కావాలి అంటే మనకు తెలంగాణా కావాలి.

No comments:

Post a Comment