Wednesday 27 July 2011

chandrababu comments on telangana issue

తెలంగాణపై మహానాడులో చేసిన తీర్మానానికే కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
చెప్పారు. శ్రీకృష్ణ కమిటీని వేసింది కేంద్రమేనని, దానికి పరిష్కారం కూడా కేంద్రమే చూపాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డితో తనకు వ్యక్తిగత అభిప్రాయబేదాలు లేవన్నారు. మాజీ కేంద్ర మంత్రి ఎ.రాజా చేసిన వ్యాఖ్యల ప్రకారం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలన్నారు

No comments:

Post a Comment